
రాయికల్ మండలం ఉప్పు మడుగు గ్రామంలోని కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఆధ్వర్యంలో కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మొక్కల ప్రాధాన్యతను తెలియజేస్తూ మదర్ ట్రీని ఏర్పాటు చేయడంతో పాటు, రక్షాబంధన్ సందర్భంగా చెట్లకు రాఖీలు కట్టారు.



















