చెన్నై, 2026-06-05
తమిళనాడు గవర్నర్ గా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ పదవిలో ఇన్చార్జ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొనసాగుతున్నారు.
తమిళనాడు గవర్నర్ గా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించే అవకాశాలపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఈ పదవిలో ఇన్చార్జ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కొనసాగుతున్నారు.
నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కజగం (టీవీకే) పార్టీ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. విజయ్కు సన్నిహిత సంబంధాలున్న కిరణ్ కుమార్ రెడ్డిని గవర్నర్గా పంపడం వెనుక ఏదైనా కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఉందా అనే కోణంలోనూ చర్చలు సాగుతున్నాయి.











