
వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఈనెల 10వ తారీఖున దేశవ్యాప్తంగా జరగబోవు జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు సేలం శీలం నరసింహారావు, మధిర మండల కన్వీనర్ పడకంటి మురళి పిలుపునిచ్చారు. హాలమాలీల జనరల్ బాడీ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. అనంతరం ప్రజాసంఘాల బాధ్యులు కరపత్రాన్ని ఆవిష్కరించారు.



















