జగిత్యాల జిల్లా బుగ్గారంలోని శ్రీ ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ ఆలయం వద్ద గెస్ట్ రూమ్ల నిర్మాణానికి భూమిపూజ జరిగింది. శేఖల్ల గ్రామానికి చెందిన ఒక కుటుంబం తమ సొంత నిధులతో ఈ నిర్మాణాన్ని చేపడుతోంది.
జిల్లా: జగిత్యాల. బుగ్గారంలో శ్రీ ముత్యాల పోచమ్మ నల్ల పోచమ్మ ఆలయ ఫంక్షన్ హల్ వద్ద శేఖల్ల గ్రామానికి చెందిన క్రీ శే కొసరి చంద్రమోహన్ - పద్మ, కుమారుడు హేమంత్ సాయి, కూతురు వరిణ్య లు వారి సొంత డబ్బులతో గెస్ట్ రూమ్ లు దాదాపు 8నుండి 9లక్షలు వ్యయం తో నిర్మిచ్చుటకు ముందుకువచ్చి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ కార్యక్రమం సర్పంచ్ నక్క రాజవ్వ రాజయ్య ఉపసర్పంచ్ జంగా లావణ్య శ్రీనివాస్ మాజీ సర్పంచ్ మాసర్తి రాజిరెడ్డి ఆలయ కమిటీ చైర్మన్, మాసర్తి నరసయ్య ఒక ప్రవీణ్ రిట భక్తులు తదితరులు పాల్గొన్నారు.











