సారాంశం
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సేవ సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో నిర్వహించిన కార్యశాలలో బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 25 సంవత్సరాల సేవ అంకితభావాన్ని స్మరించుకుంటూ నిర్వహించబడింది.
ముఖ్య విషయాలు
- 1ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 25 సంవత్సరల సేవ అంకితభావం సేవ సంఖల్ప్ జిల్లా కార్యశాల కార్యక్రమం లో ముఖ్య అతిధి
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సేవ సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో నిర్వహించిన కార్యశాలలో బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు.
- 2ఈ కార్యక్రమం 25 సంవత్సరాల సేవ అంకితభావాన్ని స్మరించుకుంటూ నిర్వహించబడింది.
- 3ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 25 సంవత్సరల సేవ అంకితభావం సేవ సంఖల్ప్ జిల్లా కార్యశాల కార్యక్రమం లో ముఖ్య అతిధి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ గారితో మరియు జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పుదారి అరుణక్క గారు జగిత్యాల జిల్లా ఇంచార్జ్ గడ్డం శ్రీనివాస్ గారు మరియు జిల్లా ప్రధానకార్యదర్శులు తో ఇట్టి కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు గిన్నెల శ్రీకాంత్ తులసి కృష్ణ కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్
అభియాన్ (ధర్మ రథం) సెప్టెంబర్ 03
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సేవ సంకల్ప్ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లాలో నిర్వహించిన కార్యశాలలో బీజేపీ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 25 సంవత్సరాల సేవ అంకితభావాన్ని స్మరించుకుంటూ నిర్వహించబడింది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ 25 సంవత్సరల సేవ అంకితభావం సేవ సంఖల్ప్ జిల్లా కార్యశాల కార్యక్రమం లో ముఖ్య అతిధి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ గారితో మరియు జిల్లా అధ్యక్షులు రాచకొండ యాదగిరి బాబు రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పుదారి అరుణక్క గారు జగిత్యాల జిల్లా ఇంచార్జ్ గడ్డం శ్రీనివాస్ గారు మరియు జిల్లా ప్రధానకార్యదర్శులు తో ఇట్టి కార్యక్రమం లో పాల్గొన్న జగిత్యాల జిల్లా కార్యవర్గ సభ్యులు గిన్నెల శ్రీకాంత్ తులసి కృష్ణ కోరుట్ల పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్ర రాజేందర్