
నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతదారులను నిలువరించేందుకు భారత ప్రభుత్వం ఒక కీలక పథకాన్ని ప్రకటించింది. బినామీ ఆస్తుల గురించి పక్కా సమాచారం అందించిన వారికి భారీ నగదు బహుమతులు ప్రకటించింది. ఈ పథకం ద్వారా సామాన్యులు కూడా లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంది.



















