సారాంశం
ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త స్కామ్కు తెరలేపారు. రెంట్ ఏ బాయ్ఫ్రెండ్ పేరుతో యువతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ హెచ్చరించారు. ఈ స్కామ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ముఖ్య విషయాలు
- 1హైదరాబాద్లో రెంట్ ఏ బాయ్ఫ్రెండ్ స్కామ్ కలకలం: యువతులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక
ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త స్కామ్కు తెరలేపారు.
- 2రెంట్ ఏ బాయ్ఫ్రెండ్ పేరుతో యువతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ హెచ్చరించారు.
- 3ఒంటరితనం, లోన్లీగా ఉండే యువతులను లక్ష్యంగా చేసుకుని రెంట్ ఏ బాయ్ఫ్రెండ్ (అద్దెకు బాయ్ఫ్రెండ్) పేరిట సరికొత్త సైబర్ ట్రాప్ను ప్రయోగిస్తున్నారు.
- 4ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ రాష్ట్రంలోని యువతులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
హైదరాబాద్లో రెంట్ ఏ బాయ్ఫ్రెండ్ స్కామ్ కలకలం: యువతులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక
ఒంటరితనాన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త స్కామ్కు తెరలేపారు.
రెంట్ ఏ బాయ్ఫ్రెండ్ పేరుతో యువతులను లక్ష్యంగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ హెచ్చరించారు.
ఒంటరితనం, లోన్లీగా ఉండే యువతులను లక్ష్యంగా చేసుకుని రెంట్ ఏ బాయ్ఫ్రెండ్ (అద్దెకు బాయ్ఫ్రెండ్) పేరిట సరికొత్త సైబర్ ట్రాప్ను ప్రయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ సజ్జనార్ రాష్ట్రంలోని యువతులకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.